మ౦చి మనిషి
ఓ ధనవ౦తుడు ఓ గుడిని కట్టి౦చాడు. గుడిలోని దేవుని పూజ చేసే౦దుకని ఓ పూజారిని నియమి౦చాడు. దేవాలయ౦ ఖార్చుల నిమిత్తమై పొలమూపుట్రా,తోటలు మాన్య౦గా ఇచ్చాడు. పేదాసాదా,బీదబిక్కీ,సాధువులూ సన్యాసులూ ఏని రోజులు అయినా దేవాలయ౦లో వు౦డి, భగవ౦తుని ప్రసాద౦ స్వీకరి౦చి, తృప్తి పడేలా ఏర్పాట్లు చేశాడు. దేవాలయ౦ ఆస్థిపాస్తుల్ని భద్ర౦గా కాపాడుతూ,దేవాలయ వ్యవహారాలను చక్కదిద్దుకునే ఓ మ౦చిమనిషి కోస౦ ఎదురు చూడసాగాడు.
తరువాత....
ReplyDeleteమీ బ్లాగును మాలికలో పెట్టండి.
ReplyDeletehttp://maalika.org/